Exclusive

Publication

Byline

అల్లూరి జిల్లా ఏజెన్సీలో అలజడి.. తృటిలో తప్పించుకున్న 15 మంది మావోయిస్టులు!

భారతదేశం, ఏప్రిల్ 29 -- అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఎదురుకాల్పులు జరిగాయి. కాకులమామిడి, కాంటవరం దగ్గర.. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు తృటిలో త... Read More


మిస్ వరల్డ్ 2025 పోటీలు.. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

భారతదేశం, ఏప్రిల్ 29 -- మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎయిర్‌పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జర... Read More


హిందువులపై దాడి జరిగినప్పుడు సెక్యులరిజం గుర్తుకు రాదా? : పవన్ కళ్యాణ్

భారతదేశం, ఏప్రిల్ 29 -- మతం పేరుతో 26 మందిని చంపితే.. కొందరు భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌ని ప్రేమిస్తున్నారని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ పై అంత ప్రేమ ఉంటే భారత్ లో ఎందుకు ఉ... Read More


బచావో కర్రెగుట్టలు.. లక్ష్యం మారిందా.. మావోయిస్టుల ట్రాప్‌లో భద్రతా బలగాలు!

భారతదేశం, ఏప్రిల్ 29 -- బచావో కర్రెగుట్టల పేరుతో.. భద్రతా బలగాలు దూసుకెళ్లాయి. దాదాపు ఏడు రోజులుగా జల్లెడ పడుతున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సాయుధ బలగాలు ముందుకెళ్లినా.. ఫలితం ల... Read More


అమరావతి పర్యటనకు ప్రధాని మోదీ.. భారీగా ఏర్పాట్లు.. 10 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, ఏప్రిల్ 28 -- రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మే 2న రాష్ట్రానికి వస్తున్నారు. పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి ఏర్పా... Read More


రాజీవ్‌ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ రుణాలు పక్కా!

భారతదేశం, ఏప్రిల్ 28 -- రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి.. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ... Read More


పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య.. వైఎస్ భారతి నడిపిస్తున్న ఈ స్కూల్‌కు ఎందుకంత డిమాండ్

భారతదేశం, ఏప్రిల్ 28 -- పులివెందుల ప్రాంతంలో వెంకటప్ప స్కూలు చాలా ఫేమస్. వెంకటప్ప.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గురువు. వెంకటప్పపై గౌరవంతో దీన్ని ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యన... Read More


ఇందిరమ్మ ఇండ్ల పథకం.. వేధిస్తున్న తాపీ మేస్త్రీల కొరత.. ఆంధ్రా వర్కర్స్‌కు పెరిగిన డిమాండ్!

భారతదేశం, ఏప్రిల్ 28 -- ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో సమస్యలు ఎదురవుతున్నాయి. కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది. అయితే ఈ పథకం ముదుకు సాగాలంటే.. భవన నిర్మాణ పనులు చేపట్టే తాపీ... Read More


ఏపీ మెగా డీఎస్సీ.. ఎలా ప్రిపేర్ అవుతున్నారు..? ఈ 8 అంశాలను అస్సలు మర్చిపోవద్దు

భారతదేశం, ఏప్రిల్ 28 -- విద్యాశాఖ ద్వారా 16 వేల 347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సుమారు 6 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచన... Read More


నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో త్వరలో 12 వేల ఉద్యోగాల భర్తీ!

భారతదేశం, ఏప్రిల్ 28 -- తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉండొచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశ... Read More